బుధవారం మధ్యాహ్నం నుండి పింఛన్ల పంపిణీ.. మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
బుధవారం మధ్యాహ్నం నుండి పింఛన్ల పంపిణీ.. మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది...
ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు....
వికలాంగులు, వృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు, వితంతువులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ నగదు పంపిణీ చేయనున్నారు...
మిగతా విభాగాల పెన్షన్ లబ్ధిదారులకు గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బంది ద్వారానే పింఛన్ అందజేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది...
ఏపీ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది సిబ్బంది ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది..
. దీంతో గ్రామ సచివాలయాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సేవలు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది...
బుధవారం మధ్యాహ్నం పింఛన్ల పంపిణీ ప్రారంభించి ఏప్రిల్ 6 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0