పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి సిపిఎం డిమాండ్
పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి సిపిఎం డిమాండ్
పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి:
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఎం పార్టీ అద్దంకి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అద్దంకి బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ, అద్దంకి పట్టణంలో వ్యాపార సంస్థలకు అలాగే ప్రభుత్వ ఆఫీసులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను విద్యుత్ అధికారులు బిగించే కార్యక్రమాన్ని చేపట్టారని వ్యాపారస్తులు దీన్ని గమనించి వీటిని వ్యతిరేకించి మీటర్లను తొలగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను అప్పుడు వ్యతిరేకించిన టిడిపి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ అదే విధానాలను స్వీట్ గా అమలు చేసే విధానాన్ని కొనసాగిస్తుంది స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసిన అనంతరం ప్రతినెల రీఛార్జ్ చేసుకునే విధానం అమల్లోకి వస్తుందని దీని ద్వారా ప్రజల పైన వేల కోట్ల రూపాయలు భారాలు పండుతాయి ఇప్పటికే ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో అదనంగా కరెంట్ బిల్లులు వసూలు చేస్తున్నారని స్మార్ట్ మీటర్లు విధానం అమల్లోకి వస్తే మరింత ప్రమాదం పొంచి ఉందని ప్రజలు దిని నీ గమనించి ఈ విధానాన్ని అడ్డుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు రావులపల్లి కోటేశ్వరరావు. తోట వెంకటేశ్వర్లు. డి గంగాధర్. తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ప్రజాశక్తి స్పెషల్ పత్రికను అద్దంకి బస్టాండు ప్రభుత్వ ఆఫీసులో పంపిణీ చేయడం జరిగింది.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0