అద్దంకి వాస్తవ్యుడు సాహితీవేత్త పుట్టం రాజుకు ముఖ్యమంత్రి చేతుల మీదగా ఉగాది పురస్కారం
అద్దంకి వాస్తవ్యుడు సాహితీవేత్త పుట్టం రాజుకు ముఖ్యమంత్రి చేతుల మీదగా ఉగాది పురస్కారం
పుట్టంరాజు శ్రీరామచంద్ర మూర్తికి ఉగాది సాహితీ పురస్కారం
అద్దంకి: బాపట్ల జిల్లా, అద్దంకి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ కవి, గజల్ గాయకుడు, బహుగ్రంథకర్త పుట్టంరాజు శ్రీరామచంద్ర మూర్తి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది సాహితీ పురస్కారం ప్రదానం...
శ్రీ విశ్వావసు ఉగాది సందర్భంగా రేపు (30-03-2025) ఆదివారం ఉదయం విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా మందిరంలో జరిగే ఉగాది మహోత్సవ వేడుకల్లో ఈ పురస్కారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రదానం చేశారు..
పుట్టంరాజు శ్రీరామచంద్ర మూర్తి గారు సాహిత్యంలో తన విశిష్ట కృషితో ప్రతిభను చాటుకున్నారు. కవిత్వం, గజల్ గానం, రచనా వైశిష్ట్యంతో తెలుగు సాహిత్యాన్ని సమృద్ధి పరచడంలో ఆయనదీ ప్రత్యేక స్థానం. ఆయన రచనలు సమాజానికి మార్గదర్శకంగా నిలిచాయని సాహిత్య విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0