పోసాని కృష్ణ మురళికి హైకోర్టులో ఊరట.. బాపట్ల పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో నోటీసు జారీ చేసి విచారణ చేయాలని ఆదేశం
పోసాని కృష్ణ మురళికి హైకోర్టులో ఊరట.. బాపట్ల పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో నోటీసు జారీ చేసి విచారణ చేయాలని ఆదేశం
పోసాని కృష్ణ మురళికి హైకోర్టులో ఊరట..
బాపట్ల పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో నోటీసు జారీ చేసి విచారణ చేయాలని ఆదేశం..
Bns 35(3) సెక్షన్ క్రింద పోసాని నోటీసు జారీ చేసి విచారించాలని హైకోర్టు ఆదేశం..
మరోవైపు గుంటూరు సబ్ జైల్లో ఉన్న పోసానిని మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా పోసానిని పరామర్శించిన అనంతరం అంబటి విలేకరులతో మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యగా పోసానిని కూటమి ప్రభుత్వం లోకేష్ పలు ఇబ్బందులకు గురిచేస్తుంది అని విమర్శించారు..
కేసుల మీద కేసులు పెట్టి రాష్ట్రం అంతా ఆయన తిప్పుతున్నారని తెలిపారు..
తనను చంపి వేస్తారేమోనని అదేవిధంగా తన కుటుంబ సభ్యులకు కూటమి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయేమోనని పోసాని ఆవేదన వ్యక్తం చేసినట్లు అంబటి తెలిపారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0