ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కి మాతృవియోగం..అంత్యక్రియలకు మాజీ సీఎం జగన్ హాజరయ్యే అవకాశం
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కి మాతృవియోగం..అంత్యక్రియలకు మాజీ సీఎం జగన్ హాజరయ్యే అవకాశం
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కి మాతృవియోగం..అంత్యక్రియలకు మాజీ సీఎం జగన్ హాజరయ్యే అవకాశం..
ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ 85 సోమవారం ఉదయం మరణించారు..
ఒంగోలులో కిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు..
తల్లి మరణ వార్త తెలిసిన సుబ్బారెడ్డి ఢిల్లీ నుండి బయలుదేరి సాయంత్రం ఒంగోలులోని తన స్వగృహానికి చేరుకోనున్నారు..
అదే విధంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆయన సతీమణి శచేదేవి హైదరాబాదు నుండి ఒంగోలు రానున్నారు.
మoగళవారం ఉదయం సుబ్బారెడ్డి స్వగ్రామమైన మేదరమెట్లలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం..
అదేవిధంగా మేదరమెట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్నట్లు సమాచారం...
వైఎస్ విజయమ్మ షర్మిల వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0