మా 577 ఇళ్ల స్థలాల పట్టాలు మాకు తిరిగి ఇచ్చి వేయండి
మా 577 ఇళ్ల స్థలాల పట్టాలు మాకు తిరిగి ఇచ్చి వేయండి
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 577 ఇళ్ల స్థలాలు పట్టాలను రామోజీ ఫిలిం సిటీ సమీపంలో పేదలకు కేటాయించారు...
ఇబ్రహీంపట్నం మండలం నాగంపల్లి వద్ద అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగింది..
రామోజీ ఫిలిం సిటీ సమీపంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి తమకు పొజిషన్ చూపిన భూమిని ఆక్రమించుకొని లోపలికి రాకుండా గోడ కట్టి గేటు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు..
ఇప్పటికైనా తమ స్థలాలు తమకు ఇవ్వవలసిందిగా వారు కోరుతున్నారు..
ఈ సందర్భంగా రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు..
ఇప్పటికైనా రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం పేదల ఇళ్ల స్థలాలను వారికి తిరిగి ఇచ్చివేయాలని అని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు..
లేని పక్షంలో పేదల తరఫున న్యాయపోరాటం జరుగుతుందని స్పష్టం చేశారు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0