ప్రముఖ పుణ్యక్షేత్రం సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి జీవ ధ్వజస్తంభ ప్రతిష్ట విమాన శిఖరంకు మహా కుంభాభిషేక మహోత్సవం పరిపూర్ణం
ప్రముఖ పుణ్యక్షేత్రం సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి జీవ ధ్వజస్తంభ ప్రతిష్ట విమాన శిఖరంకు మహా కుంభాభిషేక మహోత్సవం పరిపూర్ణం
అద్దంకి: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన సింగరకొండ క్షేత్ర పాలకుడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానములో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి జీవ ధ్వజ స్తంభం ప్రతిష్ఠ, విమాన శిఖరం కు మహాకుంభాభిషేక మహోత్సవములను జన సంద్రం మధ్యలో అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా శృంగేరీ పీఠాధిపతి జగద్గురు శిష్యులు ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ విధు శేఖర భారతీ స్వామి జీ ఆద్వర్యంలో సోమవారం వేద మంత్రాలతో వేదపండితులు, ఆలయ వేద పండితులు హరి శంకర్ అవధాని, ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నారాయణ, అర్చకులు కనుల పండుగ గా జరిగింది...
ఈ మహా కుంభాభిషేక మహోత్సవం ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్,రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి,ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు,కందుకూరు శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వర రావు,పాల్గొన్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0