వై వి సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మకు ఒంగోలులో నివాళులు అర్పించిన వైఎస్ విజయమ్మ
వై వి సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మకు ఒంగోలులో నివాళులు అర్పించిన వైఎస్ విజయమ్మ
వై వి సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మకు ఒంగోలులో నివాళులు అర్పించిన వైఎస్ విజయమ్మ..
ఒంగోలులో చికిత్స పొందుతూ మరణించిన సుబ్బారెడ్డి మాతృమూర్తి పార్థీవ దేహాన్ని ఒంగోలులోని వైవి స్వగృహంలో వైయస్సార్సీపి అభిమానుల నాయకుల కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు.. అంత్యక్రియలను వారి స్వగ్రామమైన మేదరమెట్లలో మంగళవారం ఉదయం నిర్వహించనున్నారు..
వైయస్సార్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ తదితరులు పిచ్చమ్మకు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు..
మాజీ సీఎం జగన్ మేదరమెట్ల రాక :
తన బాబాయి వైసిపి కీలక నేత ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తికి నివాళులర్పించేందుకు వైయస్ జగన్ రేపు ఉదయం 9 గంటలకు మేదరమెట్ల రానున్నారు..
మేదరమెట్ల దక్షిణ బైపాస్ సమీపంలో ఒక ప్రైవేట్ వెంచర్ స్థలంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్ద జగన్ దిగి అక్కడినుండి కారులో వైవి సుబ్బారెడ్డి స్వగృహంలో పిచ్చమ్మకు నివాళులు అర్పించమన్నారు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0