క్రేజీ జగన్ ఏ ఊరయినా ఏ పేట అయినా ఎక్కడైనా దటీజ్ జగన్ మేదరమెట్లలో జగన్కు అపూర్వ స్వాగతం
క్రేజీ జగన్ ఏ ఊరయినా ఏ పేట అయినా ఎక్కడైనా దటీజ్ జగన్ మేదరమెట్లలో జగన్కు అపూర్వ స్వాగతం
మేదరమెట్ల, బాపట్ల జిల్లా:
మేదరమెట్లకు శ్రీ వైయస్ జగన్.. వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పార్ధివ దేహానికి నివాళులు...
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం శ్రీ వైయస్ జగన్ బాపట్ల జిల్లా మేదరమెట్లలోని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో ఆయన మాతృమూర్తి పిచ్చమ్మ పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనారోగ్యంతో పాటు, వయోభారంతో బాధపడుతున్న వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ(85)సోమవారం కన్నుమూశారు. పిచ్చమ్మ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0