ఉభయగోదావరి జిల్లాల్లో కూటమి పై చేయి సాధించగా.. గ్రేటర్ రాయలసీమ.. ఉత్తరాంధ్ర జిల్లాలలో వైసీపీ దే పై చేయి.. కోస్తాంధ్ర జిల్లాలలో పోటాపోటీ.
ఉభయగోదావరి జిల్లాల్లో కూటమి పై చేయి సాధించగా.. గ్రేటర్ రాయలసీమ.. ఉత్తరాంధ్ర జిల్లాలలో వైసీపీ దే పై చేయి.. కోస్తాంధ్ర జిల్లాలలో పోటాపోటీ.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్.. కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు...మంగళగిరిలో నారా లోకేష్.. హిందూపురంలో బాలకృష్ణ గెలుపు ఖాయంగా పొలిటికల్ ఎడ్జ్ సర్వే తేల్చింది..
అమలాపురంలో ఏడుకి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు టిడిపి అరకు పార్లమెంటు పరిధిలో ఏడుకి ఏడు వైసీపీకి దక్కుతాయని అంచనా వేసింది..
ఈ సర్వే ఈ విధంగా తేల్చగా ఎగ్జిట్ పోల్స్ సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి అప్పుడే తెలిసాయి అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది,.
అందిన వివరాల ప్రకారం సీఎం జగన్ ఐపాక్ తో సమావేశమైనప్పుడు అంత ధీమా వ్యక్తం చేశాడనేది తెలుస్తుంది..
అదే విధంగా నారా చంద్రబాబునాయుడు కూడా మౌనం పాటించడం వెనక ఎగ్జిట్ పోల్స్ ప్రతికూలంగా ఉన్న కారణంగా తెలుస్తుంది..
గతంలో ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయనే ఆలోచన చంద్రబాబు నాయుడు మదిలో ఉన్నట్లుగా తెలుస్తోంది..
అందుకనే ఆయన స్వయంగా ఎలాంటి ప్రకటన చేయకుండా మౌనవ్రతం పాటిస్తున్నట్లుగా సమాచారం..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0