కొండంత ఆశతో చంద్రబాబును కలసిన మరి ఉద్యోగ సంఘాల కల నెరవేరుతుందా?
కొండంత ఆశతో చంద్రబాబును కలసిన మరి ఉద్యోగ సంఘాల కల నెరవేరుతుందా?
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న పిఆర్సి కమిషన్ ను త్వరగా నియమించాలని ఏపీ జెఎసి, ఏపీ ఎన్జీవో నేతలు సీఎం చంద్రబాబు కు విజ్ఞప్తి చేశారు....
నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏపీ ఎన్జీవో నూతన నాయకత్వం ఏపీ ఎన్జీవో నేతలు బుధవారం ముఖ్యమంత్రి ని ఆయన నివాసంలో ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరి నాయకుడిగా ఎన్జీవో నేతలు కీర్తిస్తూ పిఆర్సి కమిషన్ వెంటనే నియమించడంతో తమ పెండింగ్ బిల్లుల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు..
వాళ్ల హామీల నెరవేర్చే అంశం ఎలా ఉన్నా ముందు ఉద్యోగ సంఘాలకు నేరుగా అపాయింట్మెంట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు మాట్లాడారు గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాలను నేరుగా కలవడం అనేది కష్టంగా ఉండేది అదే మాజీ సీఎం జగన్ మీద ఉద్యోగ సంఘాలకు ఉన్నటువంటి తీవ్ర అసంతృప్తిగా చెప్పడంలో సందేహం లేదు..
ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డిఏలు జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ సరెండర్ లీవ్ బకాయిలతో పాటు ప్రభుత్వ రంగ ఉద్యోగుల పదమే విరమణ 62 సంవత్సరాలుగా పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, 2004 సెప్టెంబరు ఒకటికి ముందు నోటిఫికేషన్ లో ఎంపికైన ఉద్యోగు లందరికీ పాత పెన్షన్ విధానం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. వీటితోపాటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.
సీఎం ను కలిసిన వారిలో ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి, రాష్ట్ర ఏపీ జేఏసీ సెక్రెటరీ జనరల్ కేఎస్ఎస్ ప్రసాద్, ఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్, యుటిఎఫ్ ఏపీటీఎఫ్ తో పాటు పలు సంఘాలకు చెందిన
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0