బెయిల్ పై నేడు జైలు నుండి విడుదల అయిన మాజీ ఎంపీ నందిగం సురేష్
బెయిల్ పై నేడు జైలు నుండి విడుదల అయిన మాజీ ఎంపీ నందిగం సురేష్
వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైలు నుంచి నేటి ఉదయం విడుదలయ్యారు.. హత్య కేసులో అరెస్టై 145రోజుల పాటు జైలులో ఉన్నారు...
ఆయనకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది....
దీంతో నేడు 10వేల రూపాయిలు పూచికత్తు జైలు అధికారులకు సమర్పించి విడుదలయ్యారు...
జైలు నుంచి విడుదలైన అతడికి ఘన స్వాగతం పలికారు వైసీపీ నేతలు, ఆయన అనుచరులు...
కాగా, కాలర్ బోన్ నొప్పితో బాధపడుతున్న ఆయన గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తర్వాత నేరుగా అంబులెన్స్ లో విజయవాడకు అక్కడ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం పొందేందుకు తన సతీమణి తో కలిసి వెళ్లారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0