మేమంతా సిద్ధానికి సర్వం సిద్ధం ఈరోజు ఇడుపులపాయలు దివంగత వైయస్సార్ కు నివాళి అనంతరం మేమంతా సిద్ధం ప్రారంభం
మేమంతా సిద్ధానికి సర్వం సిద్ధం ఈరోజు ఇడుపులపాయలు దివంగత వైయస్సార్ కు నివాళి అనంతరం మేమంతా సిద్ధం ప్రారంభం
ఇక ఎన్నికల సమరాన్ని రాష్ట్ర ప్రజలతో మమేకమవుతూ మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుండి పర్యటనలకు సిద్ధమవుతున్నారు..
నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఇడుపులపాయ వైయస్సార్ ఘాట్లో దివంగత మహానేత వైయస్సార్ కు నివాళులు..
12 గంటల 45 నిమిషాలకు వేంపల్లి.. పులివెందుల,
ఒంటిగంట 30 నిమిషాలకు వీ ఎన్ పల్లె...కమలాపురం నియోజకవర్గం..
రెండు గంటల 15 నిమిషాలకు ఎర్రగుంట్ల.. జమ్మలమడుగు...
మూడు గంటల 30 నిమిషాలకు ప్రొద్దుటూరు లో సిద్ధం సభ లలో పాల్గొననున్న సీఎం జగన్..
ఇక రాత్రి అక్కడ బస చేసి కడప నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ప్రతినిధులతో మాటామంతి ఎన్నికల వ్యూహరచన చేయనున్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0