అత్యంత ప్రాధాన్యత గల నియోజకవర్గాలకు కీలక పార్టీ నాయకులకు ఎలక్షన్ ఇంచార్జి బాధ్యతలు
అత్యంత ప్రాధాన్యత గల నియోజకవర్గాలకు కీలక పార్టీ నాయకులకు ఎలక్షన్ ఇంచార్జి బాధ్యతలు
ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మంగళగిరి నియోజకవర్గానికి ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎలక్షన్ ఇంచార్జిగా సీఎం జగన్ నియమించారు...
అదేవిధంగా ఆయనకు పొన్నూరు బాధ్యతను కూడా అప్పగించారు...
మర్రి రాజశేఖర్ కు తాడికొండ.. ప్రత్తిపాడు..గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాల బాధ్యతను అప్పగించారు..
మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి సత్తెనపల్లి.. చిలకలూరిపేట.. పర్చూరు... సంతనూతలపాడు... వేమూరు నియోజకవర్గం ల బాధ్యతను అప్పగించారు..
గాదె మధుసూదన్ రెడ్డికి రేపల్లె బాధ్యతను అప్పగించారు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0