రాష్ట్రంలో పలుచోట్ల నుండి వైసీపీలో చేరిన తెలుగుదేశం నాయకులు
రాష్ట్రంలో పలుచోట్ల నుండి వైసీపీలో చేరిన తెలుగుదేశం నాయకులు
విశాఖపట్నం:-
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విశాఖపట్నంకు చెందిన పలువురు సీనియర్ నాయకులు..
జి.వి.రవిరాజు (సీనియర్ నాయకులు), బొగ్గు శ్రీనివాస్, బొడ్డేటి అనురాధ (జనసేన నాయకులు) చేరారు...
ఈ కార్యక్రమంలో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి కేకే రాజు పాల్గొన్నారు
రాజంపేట:-
తెలుగుదేశం రాజంపేట టికెట్ ఆశించి భంగపడ్డ గంటా నరహరి ఊహించని రీతిలో వైసీపీలో చేరారు...
ఇది తెలుగుదేశం పార్టీకి మంచి ఎదురుదెబ్బ గానే భావిస్తున్నారు..
ఏలూరు:-
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం ఇంచార్జ్ గోరుముచ్చు గోపాల్ యాదవ్ వైసీపీ కండువా సీఎం జగన్ సమక్షంలో కప్పుకున్నారు ఇటీవల బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అయింది..
ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఏలూరు పార్లమెంట్ వైసిపి అభ్యర్థి సునీల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0