రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో వైవి సుబ్బారెడ్డి స్వగ్రామంలో పార్టీ కార్యాలయంలో సంబరాలు
రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో వైవి సుబ్బారెడ్డి స్వగ్రామంలో పార్టీ కార్యాలయంలో సంబరాలు
రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మేదరమెట్లలో వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి...
అద్దంకి వైసిపి ఇన్చార్జ్ పానెం హనిమిరెడ్డి మాట్లాడుతూ.. తాను వై వి సుబ్బారెడ్డి ప్రోత్సాహంతో,ఆయన ఆశీస్సులతో అద్దంకి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు..
అలాంటి తన గురువు రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు...
వై వి సుబ్బారెడ్డి తన స్వగ్రామమైన మేదరమెట్ల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు...
ఈ కార్యక్రమంలో అద్దంకి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ జజ్జర ఆనందబాబు, గ్రామ సర్పంచ్ ఎలీసమ్మ, జడ్పిటిసి రమణ తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు...
అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి దంపతులు ఆయన కుమారుడు విక్రాంత్ రెడ్డి సీఎం జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0