వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ కి రాజీనామా
వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ కి రాజీనామా
నెల్లూరు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా లేఖ అధిష్టానానికి పంపారు..
తన వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు...
గత కొంతకాలంగా వేమిరెడ్డి తనకు ప్రాధాన్యత అధిష్టానం ఇవ్వడం లేదనే ఆలోచనలో ఉన్నారు..
తను చెప్పిన విధంగా ఉదయగిరి నెల్లూరు టౌన్ కావలి స్థానాలలో సిటింగ్ ఎమ్మెల్యేలను మార్చడంతో పాటు కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యేను కొనసాగించాలని కోరారు..
అయితే ఈ విషయమై చర్చలు జరిపి సీఎం జగన్ సజ్జల వేమిరెడ్డిని ఆ సీట్ల మార్పులు చేర్పుల విషయంలో పట్టుబట్టకుండా నెల్లూరు ఎంపీగా పోటీ చేసేందుకు అంగీకరింపజేశారు..
అయితే నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపడం తో పాటు నెల్లూరు సిటీ డిప్యూటీ మేయర్ ఖలీల్ ను నెల్లూరు సిటీ ఇన్చార్జిగా ప్రకటించడం వేమిరెడ్డికి మింగుడు పడని విషయమైంది..
నాతో కనీసం మాట మాత్రం అనకుండా సీఎం జగన్ ప్రవర్తించిన తీరు ఆయనకు తీవ్ర మనస్థాపాన్ని కలిగించింది అని ఆయన వర్గీయులు చెబుతున్నారు..
మరి వేమిరెడ్డి రాజీనామా లేఖతో సీఎం జగన్ ఎలా స్పందిస్తారు అనేది రెండు రోజుల్లో తెలియనుంది...
వేమిరెడ్డి భార్య ప్రశాంతి కూడా తన టీటీడీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0