మచిలీపట్నం పార్లమెంటు సీటుపై సస్పెన్స్కు తెరదింపిన జనసేన అధిష్టానం
మచిలీపట్నం పార్లమెంటు సీటుపై సస్పెన్స్కు తెరదింపిన జనసేన అధిష్టానం
ఎట్టకేలకు మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా వల్లభనేని బాల సౌరి పేరుని ఖరారు చేస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం ప్రకటించారు..
వైసీపీని వీడి జనసేనలోకి రావడంతోనే మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బాలశౌరి పేరే దాదాపు ఖరారు అయింది..
అయితే బండారు నరసింహారావు అనే పేరు..
వంగవీటి రాధ పేరు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి..
దీంతో దాదాపుగా బాల సౌరికి టికెట్ రాదేమో అనే అనుమానాలు వచ్చాయి..
అయితే చిట్టచివరికి బాలసౌరి పేరే ఖరారు చేశారు...
అవనిగడ్డ అసెంబ్లీకి మాత్రం ఆశావహుల సంఖ్య అధికంగా ఉండడంతో త్వరలోనే అభ్యర్థిని నిర్ణయిస్తామని జనసేన ప్రకటనలో తెలిపింది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0