భారతరత్న అవార్డుల పురస్కారం
భారతరత్న అవార్డుల పురస్కారం
భారతరత్న అవార్డుల పురస్కారం రాష్ట్రపతి ద్రౌపది మురుము చేతుల మీదుగా నేడు జరిగింది..
మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానికి ఆయన అనారోగ్య కారణాల రీత్యా ఆయన నివాసం వద్ద రాష్ట్రపతి ద్రౌపది మురుము పురస్కారాన్ని అందించారు..
ఈ సందర్భంగా అద్వానీ ఇంటిి వద్ద ప్రధాని మోడీ..ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉన్నారు..
మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు...చౌదరి చరణ్ సింగ్... వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్.. మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కుటుంబ సభ్యులు పురస్కారాలను అందుకున్నారు..
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడు ప్రభాకర్ రావు అవార్డున అందుకున్నారు..
ఈ సందర్భంగా నరసింహారావు కుమార్తె శారదా దేవి అవార్డు ప్రకటించి తమ తండ్రిని గౌరవించడం తమ కుటుంబ సభ్యులందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు ప్రభుత్వానికి ఆమె తన కృతజ్ఞతలు తెలిపారు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0