వంశీకృష్ణ యాదవ్ కే విశాఖపట్నం సౌత్ టికెట్ ను కేటాయిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం
వంశీకృష్ణ యాదవ్ కే విశాఖపట్నం సౌత్ టికెట్ ను కేటాయిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం
విశాఖపట్నం సౌత్ టికెట్ను వంశీకృష్ణ యాదవ్ కి కేటాయిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు..
మొదటి దఫా లోనే వంశీకృష్ణ యాదవ్ కి విశాఖపట్నం సౌత్ అభ్యర్థిగా దాదాపుగా ఖరారు అయింది..
అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జనసేన లోనే ఆదినుండి పనిచేస్తున్న వర్గం ఆందోళన మధ్య తాత్కాలికంగా టికెట్ కేటాయింపు వాయిదా..
అయితే ఎట్టకేలకు ఆయనకే టికెట్ కేటాయించారు..
ఇక పాలకొండ...అవనిగడ్డ నియోజకవర్గం అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది..
పొత్తులో భాగంగా పొందిన 21 స్థానాలలో 19 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన జరిగింది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0