టిడిపి జనసేన రాక్షస మూకల ట్రోలింగ్ కి గురి అయిన గీతాంజలి మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి
టిడిపి జనసేన రాక్షస మూకల ట్రోలింగ్ కి గురి అయిన గీతాంజలి మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి
స్పందించిన సీఎం జగన్:
సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన కార్యకర్తల వికృత ట్రోలింగ్కు గురై ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి ఉదంతం తెలిసి, సీఎం వైయస్ జగన్ గారు ఎంతో దిగ్బ్రాంతి చెందారు...
ఆమె కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు...
గీతాంజలి ఇద్దరు బిడ్డలకు తల్లి లేని లోటును తీర్చలేకపోయినా వారికి రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించారు....
ఆడబిడ్డల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదకు భంగం కలిగించే వారిని చట్టం వదిలిపెట్టదని, గీతాంజలి మృతికి కారణమైన వారిని విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు...
ఈ మేరకు సీఎం ఓ కార్యాలయం నుండి డాక్టర్ హరికృష్ణ ప్రకటనను విడుదల చేశారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0