త్యాగధనుడు అవతారం ఎత్తిన వసంత కృష్ణ ప్రసాద్
త్యాగధనుడు అవతారం ఎత్తిన వసంత కృష్ణ ప్రసాద్
మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నిన్నగాక మొన్న చేరిన టిడిపి పై వల్ల మారిన అభిమానం చూపించారు...
మైలవరంలో జరిగిన టిడిపి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ...
మైలవరంలో టిడిపి గెలవడం ముఖ్యమన్నారు..
రానున్న ఎన్నికలు టిడిపికి చావు బతుకుల సమస్య..
అందరం కలిసికట్టుగా టిడిపి విజయానికి కృషి చేయాలి...
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు అవుతారు అనేది చెప్పలేను ...రెండు మూడు రోజుల్లో డిసైడ్ కావచ్చు..
ఒకవేళ దేవినేని ఉమా మహేశ్వరరావు కి టికెట్ వచ్చినా పని చేయడానికి సిద్ధంగా ఉన్నా...
అలాగే నన్ను ,ఉమని కాదని మూడవ వ్యక్తికి ఇచ్చిన దానికి సిద్ధంగానే ఉన్నా...
అభ్యర్థిత్వం ఎవరికీ ఇచ్చిన టిడిపి గెలవడం ప్రధానం అని చెప్పుకొచ్చారు వసంత కృష్ణ ప్రసాద్...
సీటు వస్తుందని తెలిసి మిగిలిన రెండు వర్గాలను (ఉమా,బొమ్మసాని లను) మంచి చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు వసంత కృష్ణ ప్రసాద్ చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0