సీఎం జగన్ దాడి కేసు నిందితుడు సతీష్ మైనర్ కాదు మేజరే
సీఎం జగన్ దాడి కేసు నిందితుడు సతీష్ మైనర్ కాదు మేజరే
ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి చేసిన కేసులో నిందితుడు వేముల సతీష్ మైనర్ కానే కాదు..
19 ఏళ్ల మేజర్ యువకుడు... ముందస్తుగా వేసుకున్న పథకంలో భాగంగానే ఈ దాడి జరిగింది..
కేవలం 20 అడుగుల దూరం నుంచే దాడి..
సతీష్ మేజర్ అనే విషయాన్ని స్కూల్ రికార్డుల ఆధారంగా నిర్ధారించిన పోలీసులు...
అన్నా క్యాంటీన్ ఎత్తివేసారనే కోపంతోనో 350 రూపాయలు ఇస్తానన్న కూలి ఇవ్వలేదని కోపంతో దాడి చేసిన సతీష్ కు మరి లక్షల రూపాయల ఫీజు తీసుకునే లాయర్లు సతీష్ నికోర్టులో హాజరు పరిచినప్పుడు సతీష్ తరఫున వాదించడం ఏ విధంగా సాధ్యపడుతుంది అని ప్రశ్నిస్తున్నారు వైసిపి నాయకులు..
A2 ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగింది అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు..
అయితే అతను ఎవరనేది పేరు ప్రస్తావించలేదు...
పూర్తి సాక్షాధారాలు విచారణ అనంతరమే అతనిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం..
అయితే అతను ఎవరు అనేది తీవ్ర సస్పెన్షన్ గా మారింది..
.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0