రేపటినుండి వరుసగా మూడు రోజులు 11వ తేదీ వరకు సీఎం జగన్ బస్సు యాత్ర
రేపటినుండి వరుసగా మూడు రోజులు 11వ తేదీ వరకు సీఎం జగన్ బస్సు యాత్ర
ఈరోజు బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపటినుండి తుది దశ ప్రచారం ప్రారంభించనున్నారు..
రేపు రాజంపేట కళ్యాణదుర్గం కర్నూలు ప్రచార సభలలో పాల్గొననున్నారు...
పదవ తేదీన మంగళగిరి, నగరి, కడప ప్రచార సభలలో..
ఆఖరి రోజైన 11వ తేదీ పిఠాపురం, టెక్కలి,పాలకొల్లు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0