ఈనెల 27న సీఎం జగన్ పార్టీ శ్రేణులతో కీలక సమావేశం... కార్యకర్తల్లో ఉన్న సందేహాలను నిరాశ నిస్సహాలను ఎలా అడ్రస్ చేయనున్నారో అని నెలకొన్న ఆసక్తి..
ఈనెల 27న సీఎం జగన్ పార్టీ శ్రేణులతో కీలక సమావేశం... కార్యకర్తల్లో ఉన్న సందేహాలను నిరాశ నిస్సహాలను ఎలా అడ్రస్ చేయనున్నారో అని నెలకొన్న ఆసక్తి..
రానున్న ఎన్నికల్లో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలో కీలక నేతలను సమాయత్తం చేసేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయం..
ఈనెల 27న సీ.ఎం. జగన్ అధ్యక్షతన తాడేపల్లి సికే కన్వెన్షన్ లో సమావేశం ఏర్పాటుకు సన్నాహాలు చురుకుగా జరుగుతున్నాయి...
175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతల హాజరుకు చర్యలు తీసుకుంటున్న అధిష్టానం...
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుండి ప్రభుత్వ కార్యక్రమాల్లో తీరిక లేకుండా నిమగ్నమై ఉంటున్న ముఖ్యమంత్రి జగన్.. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులను వారి ఇబ్బందులను పట్టించుకునేందుకు కనీస ప్రయత్నం చేయలేదని విమర్శ ఉండనే ఉంది...
అధికారంలోకి వచ్చిన తర్వాత ఆది నుండి పార్టీ కోసం అనుక్షణం కష్టపడ్డ కార్యకర్తలను క్యాడర్ను నామమాత్రంగా కూడా అడ్రస్ చేయలేదనే విమర్శ ఉంది...
మొదటి నుండి పార్టీకి కృషి చేసిన వారిని పట్టించుకోకుండా గెలిచిన ఎమ్మెల్యేలు.. ఇన్చార్జిలు తెలుగుదేశం నుండి వచ్చిన వలస జీవులకు ప్రాధాన్యత ఇచ్చారనేది ప్రతి చోట ఉన్న విమర్శే...
చేసిన కాంట్రాక్ట్ పనులకు బిల్లుల చెల్లింపు సమస్య ఇంకా పలు నియోజకవర్గాలలో ఉంది...
గ్రౌండ్ లెవెల్ లో ఉన్న పార్టీ కార్యకర్తల ద్వితీయ శ్రేణి క్యాడర్ నిరాశ నిస్సృహాలను ఎలా అడ్రస్ చేసి కార్యోన్ముఖులను చేస్తారనే ఆసక్తి నెలకొని ఉంది..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0