రోజురోజుకీ అద్దంకి నియోజకవర్గంలో టిడిపి నుండి వైసీపీలోకి అధికమవుతున్న చేరికలు
రోజురోజుకీ అద్దంకి నియోజకవర్గంలో టిడిపి నుండి వైసీపీలోకి అధికమవుతున్న చేరికలు
సంతమాగులూరు గ్రామ మాజీ సర్పంచ్ స్వర్గీయ గడ్డం వెంకట రెడ్డి (లిక్కి వెంకట రెడ్డి ) కుమారులు సుబ్బారెడ్డి , నర్శిరెడ్డి, గడ్డం సత్య నారాయణ రెడ్డి వారి అనుచర వర్గం అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పానెం చిన్న హనిమి రెడ్డి మద్దతుగా వైసీపీలో చేరారు..
మండల ఇంఛార్జి మరియు కైపు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో, రాజ్యసభ సభ్యులు వై వి సుబ్బా రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు...
ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ... జగనన్నను మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కృషి చేయాలని కోరారు....
పేదలకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని తిరిగి ప్రజలే రానున్న ఎన్నికల్లో మంచి ఆధిక్యతను ఇచ్చి నిలబెడతారని ధీమా వ్యక్తం చేశారు..
ప్రతి కార్యకర్త నాయకులు నియోజకవర్గంలో హనిమిరెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు...
అదేవిధంగా సంతమాగులూరు మండలం వెల్లలచెరువులో 200 మంది టిడిపి నుండి వైసీపీలో చేరారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0