మరో సంచలన సర్వే..వైసీపీకి 127 అసెంబ్లీ స్థానాలు... 20 ఎంపీ స్థానాలు
మరో సంచలన సర్వే..వైసీపీకి 127 అసెంబ్లీ స్థానాలు... 20 ఎంపీ స్థానాలు
News Arena ఇండియా వార్తా సంస్థ Elecsense సంస్థ చేసిన సర్వే అంశాలను ప్రకటించింది..
127 స్థానాలు వైసిపి తిరిగి కైవసం చేసుకుంటుందని 48 స్థానాలకు టిడిపి పరిమితం అవుతుంది అని 20 ఎంపీ స్థానాలు వైసీపీకి 5 ఎంపీ స్థానాలు టిడిపికి వస్తాయని ప్రకటించింది..
25 మార్చ్ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు సర్వే నిర్వహించినట్లు 50.38% వైసీపీకి ఓటు షేర్ వస్తుందని 45.58 పర్సంటేజ్ టిడిపి కి ఓట్ షేర్ వస్తుందని ప్రకటించింది...
86,200 శాంపిల్స్ను సేకరించి సర్వే నిర్వహించినట్లు తెలిపింది..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0