బీసీలకు 48 ఎస్సీలకు 29 ఎస్టీలకు ఏడు ముస్లిం మైనారిటీలకు ఏడు
బీసీలకు 48 ఎస్సీలకు 29 ఎస్టీలకు ఏడు ముస్లిం మైనారిటీలకు ఏడు
ఇప్పటికే చేసిన మార్పులకు అనుగుణంగా ఇడుపులపాయలో వైసిపి అభ్యర్థుల తుది జాబితాను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విడుదల చేశారు...
2019 ఎన్నికలలో జాబితా విడుదల సందర్భంగా పాటించిన సాంప్రదాయం తిరిగి రిపీట్ చేశారు...
2024 అభ్యర్థులు వివరాలు Mp స్థానాలకు నందిగం సురేష్.. ఎమ్మెల్యేల స్థానాలకు ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు...
48 మంది బీసీలకు 29 మంది ఎస్సీలకు 7 ఎస్టీలకు ముస్లిం మైనారిటీలకు ఏడు చొప్పున టికెట్లు కేటాయించారు..
చీరాలకు కరణం వెంకటేష్ ని.. పర్చూరుకు యడం బాలాజీని... అద్దంకికి పానెం చిన్న హనిమిరెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు...
అద్దంకి టికెట్ విషయంలో కూడా హనీమిరెడ్డికి సీటు దక్కదనే ప్రచారం పుట్టించారు కానీ ఇప్పటికే నియోజకవర్గంలో ఆయన రాకతో వైసీపీ క్యాడర్ మంచి జోష్ గా ఉంది...హనీమిరెడ్డినే ప్రకటించడంతో కార్యకర్తలు సంబరం చేసుకుంటున్నారు..
నిన్నటి నుండి సోషల్ మీడియాలో చీరాల ఆమంచి కృష్ణమోహన్ అభ్యర్థిగా సీఎం ఎంపిక చేసినట్లు పుకార్లు షికార్లు చేశాయి.. కానీ కరణం వెంకటేష్ చీరాల బరిలో వైసీపీ అభ్యర్థిగా నిలువనున్నారు...
ఇక కిలారి రోశయ్య విషయంలో కూడా సోషల్ మీడియాలో ఆయన అభ్యర్థిత్వాన్ని మార్చనున్నారని విపరీతంగా ప్రచారం అయితే జరిగింది...
ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు సుముఖత చూపలేదని పుకార్లైతే పుట్టించారు..కాని లిస్టులో ఆయన పేరే ఉంది...
అలాగే బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా నందిగం సురేష్ తిరిగి టిక్కెట్ సాధించారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0