చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
నెల్లూరులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు...
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన అభిమానుల కోరిక మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నానని తెలిపారు..
ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నెల్లూరు నుండి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాను అన్నారు...
ఇప్పటివరకు జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలలో భాగస్వామిని అయ్యానన్నారు..
మున్ముందు కూడా జిల్లా ప్రజలకు మరింతగా సేవలు అందిస్తానని తెలిపారు..
ఇప్పటివరకు తనకు చూపిన ఆదరాభిమానాలను భవిష్యత్తులో కూడా అందించాలని కోరారు...
తనను టిడిపిలో చేర్చుకున్నందుకు నారా చంద్రబాబు నాయుడుకి వేమిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0