వరద వస్తుందని ఒకరోజు ముందే తెలుసు.. అయితే ప్రజలు తేలికగా తీసుకుంటారని చెప్పలేదు.. ఏపీ రెవెన్యూ చీఫ్ సెక్రటరీ సంచలన వ్యాఖ్యలు
వరద వస్తుందని ఒకరోజు ముందే తెలుసు.. అయితే ప్రజలు తేలికగా తీసుకుంటారని చెప్పలేదు.. ఏపీ రెవెన్యూ చీఫ్ సెక్రటరీ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ చీఫ్ సెక్రటరీ ఆర్ పి సిసోడియా సంచలన వ్యాఖ్యలు...
వరద వస్తుందని ఒకరోజు ముందే తెలుసు..
అయితే రెండు లక్షల మందిని తరలించడం కష్టమవుతుంది..సాధ్యం కాదు...
35 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని అధికార యంత్రాంగానికి తెలుసు..
బొడమేరుకు గండ్లు పడతాయని ఊహించలేదు..
ప్రజలను అలర్ట్ చేస్తే రెండు లక్షల మందికి పునరావాసం కల్పించడం కష్టం అవుతుంది.
ఇక గోదావరి జిల్లాలలో.. లంక గ్రామాలలో వరద వస్తుందని చెబితే మాకు తెలుసులే అని వారు తేలికగా తీసుకుంటారు...
అదేవిధంగా విజయవాడలో కూడా జరుగుతుందని భావించాం..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0