ఇచ్చినట్టే ఇచ్చి టికెట్టు లాగేసుకున్నారు నల్లమిల్లి ఆవేదన.. అరకు దన్ను దొర స్థానంలో బిజెపి పాంగి రాజారావు
ఇచ్చినట్టే ఇచ్చి టికెట్టు లాగేసుకున్నారు నల్లమిల్లి ఆవేదన.. అరకు దన్ను దొర స్థానంలో బిజెపి పాంగి రాజారావు
అనపర్తి నుండి తొలుత తెలుగుదేశం అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించిన తెలుగుదేశం.. పొత్తులలో భాగంగా బిజెపి శివ కృష్ణంరాజుకు సీటు కేటాయింపు జరిగింది..
ఈ పరిణామంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి... రాక్షసులతో పోరాటం...39 అక్రమ కేసులు, గృహనిర్బంధాలు, జైలు జీవితం..ఈ ఐదేళ్లలో నేను పడ్డ కష్టం..
400 మంది కార్యకర్తలపై 180 కి పైగా కేసులు...
టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి లాక్కున్నారు...
కార్యకర్తలతో సమావేశం జరపి కీలక నిర్ణయం తీసుకోబోతున్నాను అని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు..
ఇక అరకు తెలుగుదేశం అభ్యర్థిగా దన్ను దొర కి కేటాయించడంతో అక్కడ వైసిపి అభ్యర్థి గెలుపు కష్ట సాధ్యమని భావించారు..
దన్ను దొర అరకు నియోజకవర్గంలో ప్రజలతో మంచి సంబంధ బాంఉన్నాయి....... కలిగి ఉన్నాడు..
ఈ నేపథ్యంలో వైసీపీ గెలుపు అక్కడ అంత తేలిక కాదని... దన్ను దొరకి గెలిచే అవకాశం ఉందనేది అంచనా వేశారు...
అయితే అనూహ్యంగా ఆయన స్థానంలో బిజెపి అభ్యర్థిగా పాంగి రాజారావు ని ప్రకటించడంతో మరి దన్ను దొర అభ్యర్థిగా లేని అరకు వైసీపీకి పోటీ నామ మాత్రమే అవుతుందని వైసీపీ వర్గాలు ఖుషి గా ఉన్నాయి...
తాజా పరిణామం పై దన్ను దొర ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0