వైసిపి ఎమ్మెల్యేలు బాలినేని చెవిరెడ్డి ప్రకాశం జిల్లాలో ఉమ్మడి కార్యాచరణ మొదలుపెట్టారు.. దర్శి వెళ్లి వైసిపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ గ్రూపు తగాదాలు కట్టిపెట్టి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు.. అనంతరం ఒంగోలు తిరిగివచ్చి వివిధ కార్యక్రమాల్లో ఇరువురు పాల్గొన్నారు.. అయితే పాపం ఇది జీర్ణించుకోలేని పరిణామంగా టిడిపి ఆ పార్టీ అనుకూల మీడియాకు చెప్పవచ్చు. ఎన్నో ఆశలు పెట్టుకున్న టిడిపికి చెవిరెడ్డి బాలినేని ఒకటిగా పనిచేయడం జీర్ణించుకోలేని విషయాలే...