వైసిపి రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లకు స్పీకర్ కార్యాలయం నుండి నోటీసులు
వైసిపి రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లకు స్పీకర్ కార్యాలయం నుండి నోటీసులు
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి వైసిపి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు..
ఈనెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు స్పీకర్ కార్యాలయంలో హాజరు కావలసిందిగా నోటీసులో పేర్కొన్నారు..
తాము ఎందుకు పార్టీ ఫిరాయించాల్సి వచ్చింది అనే విషయం పై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా నోటీసులో కోరారు..
గతంలో కూడా స్పీకర్... వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి,ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లకు నోటీసులు ఇవ్వగా వారు ఆరోగ్య కారణాల రీత్యా హాజరు కాలేమని సమయం కావాలని వివరణ ఇచ్చారు...
ఈ నేపథ్యంలో మరి గురువారం స్పీకర్ ముందు రెబెల్ ఎమ్మెల్యే లు హాజరవుతారో లేదో వేచి చూడాల్సిందే..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0