నన్ను గెలిపించండి ఒంగోలు అభివృద్ధి చేస్తా ఇదే నా చివరి ఎన్నికలు
నన్ను గెలిపించండి ఒంగోలు అభివృద్ధి చేస్తా ఇదే నా చివరి ఎన్నికలు
బాలినేని కామెంట్స్:
ఇవే నా చివరి ఎన్నికలు..
అనుకున్న ప్రకారం ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇప్పించా..
ఇంకా నాలుగువేల మందికి ఇచ్చే అవకాశం ఉంది...
అర్హులైన వారు ఎవరైనా ఉంటే ఆ నాలుగు వేల మందిలో మరల అలాంటి వారికి ఇప్పించడం జరుగుతుంది...
మీ అందరి దయతో నేను గెలిస్తే ఇళ్ల స్థలాలు ఇచ్చిన ప్రాంతాన్ని మినీ టౌన్ షిప్ కింద తీర్చిదిద్దుతా...
పట్టణంలో ఏ పేదవాడు అర్హులైన వ్యక్తులు పూరి గుడిసెలో ఉండకూడదనేది నా అభిమతం...
గతంలో దివగత మహానేత రాజశేఖరరెడ్డి హయాంలో మరల నేడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఇళ్ల స్థలాలు నిరుపేదలైన పేదవారికి ఇప్పించా...
ఇంతవరకు పేదలకు ఒక పట్టా ఇప్పించని దామచర్ల లాంటి నాయకులు పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల పట్టాల మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు అన్నారు బాలినేని...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0