వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించిన వైసిపి అధినేత జగన్
వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించిన వైసిపి అధినేత జగన్
విజయవాడ వరద బాధితులకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున కోటి రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు..
ఏ విధంగా బాధితులకు ఆర్థిక సాయాన్ని ఏ రూపంలో అందించాలనేది పరిశీలిస్తాం అని ప్రకటించిన వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్..
లక్ష పాల ప్యాకెట్లను బాధ్యతలకు అందిస్తానంటున్న బొత్స సత్యనారాయణ..
వైఎస్ఆర్సిపి వరద బాధితులకు అండగా ఉంటుందని వారి అవసరాలు తెలుసుకొని వీలైనంత సాయం చేసేందుకు ప్రయత్నం చేస్తామని సత్యనారాయణ ప్రకటించారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0