రానున్న ఎనిమిది రోజులలో అనుసరించాల్సిన వ్యూహాలు ప్రణాళిక గురించి సమీక్ష
రానున్న ఎనిమిది రోజులలో అనుసరించాల్సిన వ్యూహాలు ప్రణాళిక గురించి సమీక్ష
వైసీపీ అధినేత జగన్ నేడు ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించారు....
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలోనే ఉంటారు...
ఎన్నికలకు ఇంకా 8 రోజులు మాత్రమే సమయం ఉంది. రోజుకు మూడు నియోజకవర్గాలు వరసగా పర్యటిస్తున్న జగన్ మొన్న బ్రేక్ ఇచ్చి ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు...
మరోసారి బ్రేక్ ఇచ్చి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను నిర్ణయించనున్నారు...
గత నెల 27వ తేదీన మ్యానిఫేస్టోను విడుదల చేసిన అనంతరం వైసీపీ అధినేత జగన్ వరసగా మూడు నియోజకవర్గాలలో పర్యటిస్తూ రోజూ ప్రచారం నిర్వహిస్తున్నారు....
ఈరోజు మాత్రం ఆయన ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0