ఎడం బాలాజీ సమక్షంలో యదనపూడి మండలం పూనూరు టిడిపి నుండి వైసీపీలో 50 కుటుంబాలు చేరిక
ఎడం బాలాజీ సమక్షంలో యదనపూడి మండలం పూనూరు టిడిపి నుండి వైసీపీలో 50 కుటుంబాలు చేరిక
యద్దనపూడి మండలం పునూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు తన్నీరు వెంకటరావు ,కుంచపు ఆంజనేయులు , ఆచి మార్తయ్య, కుంచపు సుబ్బారావు, తిరుపతి వీరయ్య, ప్రత్తిపాటి చిన్నా,, గుడిపాటి కళ్యాణ్ , దానవరపు వీరాంజనేయులు , ప్రతిపాటి వెంకటేశ్వర్లుతో పాటు 50 కుటుంబాల వారు పర్చూరు నియోజకవర్గ ఇంచార్జి యడం బాలాజీ గారి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు...
పర్చూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ ఎడం బాలాజీ వారిని వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు..
ఈ కార్యక్రమంలో పునూరు గ్రామ సర్పంచ్ మేక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0