నూజివీడులో టిడిపి అభ్యర్థి పార్థసారథి కి చేదు అనుభవం ఎదురయింది
నూజివీడులో టిడిపి అభ్యర్థి పార్థసారథి కి చేదు అనుభవం ఎదురయింది
అవ్వ తాతల్లో పెన్షన్ పంపిణీ ఇంటిదాకా రాదని తెలియడంతో తెలుగుదేశంపై తిరుగుబాటు మొదలైంది..
కొలుసు పార్థసారథి వైసీపీ ఎమ్మెల్యే.. ప్రస్తుత టిడిపి నూజివీడు అభ్యర్థి ప్రచారానికి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక అవ్వ ఎమ్మెల్యేని నిలదీసింది..
పెన్షన్లు ఇంటికి రాకుండా చేస్తూ ప్రచారానికి వచ్చారా అని అడగడంతో...
పార్థసారధితో పాటు ప్రచారానికి వచ్చిన ఒక మహిళ ఆ అవ్వకు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది...
కానీ అవ్వ ఏ మాత్రం తగ్గలేదు.. అంతలో పార్థసారథి జోక్యం చేసుకొని తనతో ప్రచారానికి వచ్చిన మహిళను వచ్చేయమని చెప్పారు..
ఇక రేషన్ దుకాణాల ముందు రేషన్ కోసం పడిగాపులు పడుతున్న దృశ్యాలు రాష్ట్రంలో కనపడ్డాయి..
మొన్న మొన్నటి వరకు రేషన్ కూడా ఇంటికి వాహనం ద్వారా తెచ్చి ఇచ్చారు..
ఇప్పుడు అది కూడా బంద్ కావడం పొద్దున్నే దిగాలు మొహాలతో మహిళలు రేషన్ షాప్ ల వద్ద కూర్చున్న దృశ్యాలు కనబడుతున్నాయి..
మరి దీని ద్వారా టిడిపి టీం నిమ్మగడ్డ ఆధ్వర్యంలో చేసిన పని ద్వారా ప్రజలలో మరింత వ్యతిరేకత ఆ పార్టీపై కలగడంతో పాటు వాలంటరీ వ్యవస్థ లేకపోతే వారికి కలిగే ఇబ్బందులు టిడిపి వారే స్వయంగా పూనుకొని లబ్ధిదారులకు ఆ అనుభూతి కలిగించడం ద్వారా టిడిపి తనగోతి తానే తీసుకున్నట్లు అయింది
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0