రోజు రోజుకి అద్దంకి నియోజకవర్గంలో టిడిపి నుండి వైసీపీలో చేరికలు
రోజు రోజుకి అద్దంకి నియోజకవర్గంలో టిడిపి నుండి వైసీపీలో చేరికలు
జె.పంగులూరు మండలం, నూజెళ్లపల్లి గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైయస్సార్సీపీలో చేరాయి...
వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ స్వయంపు హనుమంతరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ లో నరసింహారెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు..
ముఖ్యమంత్రి జగన్ పేద ప్రజల పక్షపాతి అని అలాంటి జగన్ ప్రభుత్వమే మరల రావాలనే ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా వైసీపీ పట్ల ఆకర్షితులవుతున్నారని నరసింహారెడ్డి తెలిపారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0