కాకినాడ జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి సరోజ రాజీనామా బీసీలకు జనసేనలో గుర్తింపు లేదు
కాకినాడ జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి సరోజ రాజీనామా బీసీలకు జనసేనలో గుర్తింపు లేదు
జనసేన కు రాష్ట్ర కార్యదర్శి పోసపల్లి సరోజ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు..
పార్టీ లో అందరి దగ్గరా డబ్బులు వసూలు చేసి వాడేసుకున్న పంతం నానాజీకీ టికెట్ ఇచ్చారు అని ఆమె ఆరోపించారు
జనసేన అనేది ఒక రెసిడెన్షియల్ కాలేజీ లాంటిది. దానిని ఒక కార్పోరేట్ ఆఫీస్ లా నడుపుతున్నారని అన్నారు..
జనసేన లో మహిళలకు విలువ లేదు అని...పవన్ కళ్యాణ్ చుట్టూ కాపు కోటరీ ఒకటి ఉండి పవన్ కళ్యాణ్ ని కలవ నివ్వరని ఆమె తెలిపారు...
నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్, చక్రవర్తి మొదలైన నాయకులు వలన మేము చాలా ఇబ్బందిపడ్డాము...నాదెండ్ల మనోహర్ తెలుగు దేశం కోవర్ట్ అని తీవ్రంగా విమర్శించారు...
బిసిలకు జనసేనలో విలువ లేదు. నేను బిసి ను కాబట్టి నాకు పార్టీలో విలువ లేదు..బిసిలు ఇప్పటికైనా మేల్కోవాలి...బిసిలకు రాజ్యాధికారం కావాలి... అని ఆకాంక్షను వ్యక్తం చేశారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0