మే 1 నుండి 5 వరకు సామాజిక పింఛన్లు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ
మే 1 నుండి 5 వరకు సామాజిక పింఛన్లు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పై కీలక నిర్ణయం తీసుకుంది..
మే 1 నుండి 5 వరకు పింఛన్ల పంపిణీ జరుగుతుంది..
లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలలోనే జమ అయ్యేందుకు చర్యలు...
బ్యాంకు ఖాతాలో లేనివాళ్లు అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్లు దివ్యాంగులకు నేరుగా సచివాలయ సిబ్బంది సదరు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేస్తారు...
ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు...
బ్యాంకు ఖాతాల్లోకి దాదాపు 48 లక్షలకు పైగా లబ్ధిదారులకు నేరుగా ఆయా ఖాతాల్లో పించను సొమ్ము చేరుతుంది...
మిగతా 17 లక్షల మందికి సచివాలయ సిబ్బంది నేరుగా ఇంటికి వెళ్లి అందిస్తారు..
ఏది ఏమైనా వాలంటీర్లు లేని లోటులోటే అంటున్నారు లబ్ధిదారులు...
ఏటీఎం కార్డు లేని వారు బ్యాంకులలో పడి కాపు కాయాలి...
60 ఏళ్ల పై వయస్సు పైబడ్డ వారు కాబట్టి ఎక్కువ మందికి ఏటీఎం కార్డులు లేకపోవచ్చు..
ఏటీఎంలు కూడా అన్ని గ్రామాలలో ఉండకపోవచ్చు..
అని వాపోతున్నారు లబ్ధిదారులు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0