వైసీపీ అభ్యర్థులు రాజ్యసభ స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటన
వైసీపీ అభ్యర్థులు రాజ్యసభ స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటన
వైసీపీ అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి మేడ రఘునాథరెడ్డి పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమిషన్ ధ్రువీకరించింది..
నామినేషన్ల ఉపసంహరణ నాటికి ఈ ముగ్గురి నామినేషన్లు మాత్రమే ఎన్నికల బరిలో మిగలడంతో ఏకగ్రీవం సాధ్యమైంది..
తాడేపల్లి లోని వై వి సుబ్బారెడ్డి నివాసంలో పలువురు ఆయనకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు...
కడప నగర మేయర్ వైఎస్సార్సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షులు కడప మరియు రాజంపేట పార్లమెంట్ రీజినల్ కో ఆర్డినేటర్ సురేష్ బాబు, వైఎస్సార్ జిల్లా ZP ఛైర్మెన్ & రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి,వైఎస్సార్సీపీ రాజంపేట నాయకులు అకేపాటి అనిల్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు...
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బెజవాడ కనక దుర్గమ్మ ఆలయ కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి , కడప నాయకులు ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0