తిరుపతి ప్రమాదంలో మృతుల ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షలు నష్టపరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
తిరుపతి ప్రమాదంలో మృతుల ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షలు నష్టపరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
తిరుపతిలో జరిగిన ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రతిపక్షాలు కోటి నుండి రెండు కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా.... తొక్కిసలాటలో మరణించిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది...
మరణించిన ప్రతి ఒక్కరికీ రూ.25లక్షలు అందజేయనున్నట్లు మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రకటించారు...
అలాగే గాయపడిన వారికి కూడా తగిన నష్టపరిహారం అందజేస్తామన్నారు...
గాయపడిన ప్రతి ఒక్కొరికీ వారు కోలుకునే వరకూ ప్రభుత్వమే వారి హాస్పిటల్ ఖర్చులు భరిస్తుందని, అవసరమైన అన్ని వైద్య సేవలు అందిస్తామని చెప్పారు...
ఇదిలా ఉంటే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి జగన్ లు తిరుపతి వెళ్లనున్నారు....
వారు బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0