ఆరా మస్తాన్ సర్వే 104 సీట్లతో వైసిపిదే అధికారం వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాలలో వైసీపీకి అడ్వాంటేజ్
ఆరా మస్తాన్ సర్వే 104 సీట్లతో వైసిపిదే అధికారం వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాలలో వైసీపీకి అడ్వాంటేజ్
ఆరా మస్తాన్ ప్రముఖ ఆనలిస్ట్ వైసీపీ తిరిగి అధికారం చేపట్టబోతుందని స్పష్టం చేశారు..
కరోనా సమయంలో ప్రభుత్వం ప్రజలకి అందించిన సేవలు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ గ్రామీణ ప్రాంత ప్రజలలో అధిక శాతం వైసీపీ వైపు మొగ్గేందుకు కారణమయ్యింది అని తెలిపారు..
తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో 10 శాతం ఓట్ షేరు తేడాతో అధికారం కోల్పోయిందని ఈ ఎన్నికలలో జనసేన బిజెపి పార్టీలతో పొత్తుకుదురుచుకోవడం బలం చేకూర్చినప్పటికీ అభ్యర్థుల ఎంపిక విషయంలో గందరగోళం నామినేషన్ల వరకు టికెట్లు కేటాయించకపోవడం తెలుగుదేశం వెనకబడి పోవడానికి కారణంగా ఆయన విశ్లేషించారు..
ఇక మహిళా శాతం వోట్ షేరు 56%తో వైసిపి ముందంజలో ఉందని పురుషుల ఓట్ షేర్లు ఐదు శాతం వైసీపీ వెనుకబడినప్పటికీ టోటల్ ఓట్ షేర్లు 49.25%తో వైసిపి...
47%తో టిడిపి వెనుకబడిపోయిందని తెలిపారు 94 నుండి 104 అసెంబ్లీ స్థానాలు వైసిపి కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు...
పార్లమెంటు స్థానాలలో 13 నుండి 17 వైసీపీ గెలుచుకుంటుందని మిగిలిన స్థానాలు టిడిపి వసమవుతాయని ఆయన తెలిపారు...
జన్మత్ పోల్స్ కూడా వైసీపీకి అధికారం అని తేల్చింది..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0