చిలకలూరిపేట కావటి మనోహర్ నాయుడు...గాజువాక గుడివాడ అమర్నాథ్
చిలకలూరిపేట కావటి మనోహర్ నాయుడు...గాజువాక గుడివాడ అమర్నాథ్
వైసీపీ అధిష్టానం 12వ జాబితాను విడుదల చేసింది..
చిలకలూరిపేట నియోజకవర్గం ఇంచార్జిగా కావటి మనోహర్ నాయుడు ని నియమించింది..
ప్రస్తుతం ఆయన గుంటూరు నగర కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు...గాజువాక నూతన ఇన్చార్జిగా గుడివాడ అమర్నాథ్ నియమించారు...
ఇన్చార్జి నియామకాలు చేపట్టిన తర్వాత నియోజకవర్గాలలో కొత్తగా నియమించబడిన ఇన్చార్జిల పనితీరును సర్వేలు చేయించి సీఎం జగన్ తెలుసుకుంటున్నారు...
ఈ నేపథ్యంలో చిలకలూరిపేట గాజువాకలలో అభ్యర్థులను మార్చాలనే ఆలోచనకి జగన్ వచ్చినట్లు సమాచారం ....
మంత్రి బొత్స సత్యనారాయణ గాజువాక ప్రస్తుత ఇంచార్జ్ మార్చకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సహకరించరనే విషయం సీఎం కి తెలిపినట్లు సమాచారం..
అందుకని గాజువాకలో గుడివాడ అమర్నాథ్ ను దింపాలనే నిర్ణయానికి సీఎం జగన్ వచ్చినట్లు సమాచారం...
ఇక చిలకలూరిపేట ఇంచార్జ్ మల్లెల రాజేష్ నాయుడుని సీఎం దగ్గర ఉన్నటువంటి రిపోర్టర్ ఆధారంగా మార్చవలసి వచ్చింది అనేది సమాచారం
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0