పర్యాటకులకు ప్రజలకు విశాఖపట్నం వైఎంసిఏ దగ్గర సముద్రంలో ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేసిన పర్యాటక శాఖ
పర్యాటకులకు ప్రజలకు విశాఖపట్నం వైఎంసిఏ దగ్గర సముద్రంలో ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేసిన పర్యాటక శాఖ
సర్వాంగ సుందరంగా విశాఖపట్నం తీర్చిదిద్దుతాం అని రాజ్యసభ సభ్యుడు,ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు...
విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్డులో వైఎంసిఏ దగ్గర సముద్రం లో ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు..
విశాఖలో టూరిజం అభివృద్ధి చేసే ప్రయత్నాలలో భాగంగా ఏపీ టూరిజం ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు....
భవిష్యత్తులో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నం పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని వై వి సుబ్బారెడ్డి తెలిపారు...
ఈరోజు నుంచి ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులో ఉంటుందని పర్యాటకశాఖ తెలిపింది..
ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0