మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ కు 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి
మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ కు 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి
మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ కు 14 రోజులు రిమాండ్...
మాజీ మంత్రి తెలుగుదేశం ముఖ్య నాయకుడు పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ కి 14 రోజులు రిమాండ్ న్యాయమూర్తి విధించారు..
తెలుగుదేశం ప్రభుత్వం లో మంత్రిగా ఉన్న పత్తిపాటి పుల్లారావు కుటుంబం రాజధాని లో మౌలిక సదుపాయాల కాంట్రాక్టర్ ల పేరిట 66 కోట్ల మూడు లక్షల ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటలిజెన్స్, రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ సోదాలలో వెలుగులోకి వచ్చింది...
మాచవరం పోలీస్ స్టేషన్ లో ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది...
నిధులు మళ్లించి పన్ను ఎగవేసారని ఆరోపణలపై శరత్ తో సహా మొత్తం ఏడుగురు పోలీసులు కేసు నమోదు చేశారు...
గురువారం రాత్రి శరత్ ని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరు పరచగా ఇరువర్గాల న్యాయమూర్తులు దాదాపు రెండు గంటలసేపు వాదనలు వినిపించారు...
ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ న్యాయమూర్తి 14 రోజులు శరత్ రిమాండ్ విధించారు...
కొసమెరుపు:
ఇక శరత్ అరెస్టుతో యధాతధంగానే తెలుగుదేశం అనుకూల మీడియా గగ్గోలు పెడుతుంది...
ఎన్నికలు సమీపిస్తుండే సరికి అధికార పార్టీ అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేసి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది అని పాపం ఆ మీడియా కేకలు వేస్తుంది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0