అలనాటి దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి
అలనాటి దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి
ప్రముఖ యాంకర్ తెలుగు వారికి సుపరిచితుడు తెలుగును ఉచ్చరించడంలో ఆయన తర్వాతనే మిగిలివారు అంతే కాక తెలుగు వారు ముద్దుగా రేడియో మామయ్య అని నోరార పిలిచే ఒక గొప్ప మంచి మనిషి మృధుస్వభావి మన " శాంతి స్వరూప్ " గారు ఇక లేరు అని చెప్పడానికి మాటలు రావడలేదు . మా చిన్నప్పుడు రేడియోలో వార్తలు ఎప్పుడు వస్తాయా శాంతిస్వరూప్ గారి కఠం ఎప్పుడు వినపడ్తుందా అని ఎదురు చూసేవాళ్ళం . తెలుగు భాషకు ఒక అర్థాన్ని చెప్పిన ఓ మకుఠంలేని మహరాజు . అలాంటి వారు కొందరే పుడ్తా
అలనాటి తెలుగు వార్తల న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి చెందారు..
తోలుత రేడియోలో న్యూస్ రీడర్ గా పనిచేసి తర్వాత 1983 నుండి దూరదర్శన్ లో వార్తలు చదవడం ప్రారంభించారు...
చక్కటి తెలుగు ఉచ్ఛారణతో వార్తలను స్పష్టంగా చదివేవారు...
ఆయనను రేడియోలో పని చేసేటప్పుడు రేడియో మామయ్య అది ముద్దుగా తెలుగువారు పిలుచుకునేవారు...
తన తోటి యాంకర్ రోజా రాణిని ఆయన 1980లో వివాహం చేసుకున్నారు..
వారికి ఇద్దరు కుమారులు...ఇరువురు అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు..
ఆ రోజుల్లో శాంతి స్వరూప్ కంఠస్వరం వినేందుకు ఎప్పుడు వినపడుతుందా అని ఎదురుచూసే వాళ్లు ప్రేక్షకులు..
న్యూస్ రీడర్గా తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు శాంతి స్వరూప్...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0