ఈనెల 18 నుండి 25వ తేదీ వరకు తిరుమల శ్రీవారి వివిధ దర్శనాల టికెట్స్ ఆన్లైన్ బుకింగ్
ఈనెల 18 నుండి 25వ తేదీ వరకు తిరుమల శ్రీవారి వివిధ దర్శనాల టికెట్స్ ఆన్లైన్ బుకింగ్
ఈనెల 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆర్థిక సేవ టికెట్ల లక్కీ డెప్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని టిటిడి దేవస్థానం తెలిపింది...
21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం.. ఊంజల్ సేవ..ఆర్జిత బ్రహ్మోత్సవం.. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు కోట విడుదల చేస్తారు...
23 ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి ....
23 ఉదయం 11 గంటలకు శ్రీ వాణి ట్రస్ట్ దాతల దర్శనం..గదులకోటా విడుదల...23 మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధుల దివ్యాంగుల దర్శన టికెట్ల కోటా విడుదల... 25 ఉదయం 11 గంటలకు 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కోటా విడుదల..
25న మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతి లోని గదులకోటా విడుదల...27 ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ కోటా... అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటా.. మధ్యాహ్నం ఒంటిగంటకు పరకామణి సేవ కోటా ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు టిటిడి తెలిపింది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0