21 మధ్యాహ్నం వరకు లక్కీ డిపోలో ఆర్జిత సేవలకు నమోదు అవకాశం
21 మధ్యాహ్నం వరకు లక్కీ డిపోలో ఆర్జిత సేవలకు నమోదు అవకాశం
నేటి నుండి ఉదయం 10 గంటల నుంచి ఆర్జిత సేవలకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైటు లో భక్తులు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు...
21 మధ్యాహ్నం 12 గంటల వరకు నమోదుకు అవకాశం...
ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవా, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు విడుదల చేయనున్నారు....
ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణం, 11 గంటలకు శ్రీవాణి, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి..,
ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటాను టీటీడీ విడుదల చేయనుంది....
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0